ఆంధ్రప్రదేశ్

శిలాఫలకంపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడు, సఖినేటిపల్లి గ్రామాలలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు. ఈ సందర్భంగా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ద్వంసం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు […]

శిలాఫలకంపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు! Read More »

మంగళగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేశ్

మంగళగిరి, జూలై 22: మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నాటి కలలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచేలా మంగళగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ‘మన ఇల్లు–మన లోకేశ్‌’ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండో రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను

మంగళగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేశ్ Read More »

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!!

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!! తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగో వారం కూడా సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జారీ చేయాల్సిన గురువారం నాటి సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!! Read More »

Powered by WordPress